Thursday, September 29, 2011
రేపు జంటనగరాల బంద్
(29/09/11)సకల జనుల సమ్మెలో భాగంగా రేపు హైదరాబాద్ బంద్. ఇప్పటిదాకా జేఏసీ ఇచ్చిన అన్ని నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసినట్టుగానే... రేపటి బంద్ను సక్సెస్ చేయాలని టీ-జాక్ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. వలసవాదుల కళ్లు తెరుచుకునేలా మరోమారు తెలంగాణ ఆకాంక్ష చాటిచెప్పాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment